AP : కుప్పం మీదుగా బుల్లెట్ రైలు ప్రతిపాదన.. మూడు రాష్ట్రాలకు సీఎం చంద్రబాబు ప్లాన్
click here for more news about AP Reporter: Divya Vani | localandhra.news AP ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్షిణ భారత రవాణా రంగానికి సంబంధించి కీలక ప్రతిపాదన చేశారు. AP, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ హైస్పీడ్ రైలు కారిడార్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మార్గం అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను అనుసంధానించేలా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తన నియోజకవర్గమైన కుప్పం మీదుగా ఈ కారిడార్ వెళ్లేలా ప్రణాళిక…
