
Odisha : ప్రభుత్వాధికారి ఇంట్లో నోట్ల కట్టలు..
click here for more news about Odisha Reporter: Divya Vani | localandhra.news Odisha ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.అవినీతి రూపంలో ఓ భారీ తిమింగలం విజిలెన్స్కు చిక్కింది.గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీర్గా ఉన్న బైకుంఠ నాథ్ సారంగి ఇంటిపై విజిలెన్స్ దాడి చేసింది.ఈ దాడుల్లో అధికారులు 2 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.భువనేశ్వర్, అంగుల్, పిపిలి ప్రాంతాల్లో మొత్తం ఏడు చోట్ల ఒకేసారి సోదాలు జరిగాయి. ఇది (Odisha) ప్రభుత్వ సిబ్బందిపై…