
Akshay Kumar : 650 మంది స్టంట్మ్యాన్లకు ఇన్సూరెన్స్
click here for more news about Akshay Kumar Reporter: Divya Vani | localandhra.news Akshay Kumar ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపుల కలకలం కొనసాగుతున్న సమయంలో, మరోవైపు సినిమా ఇండస్ట్రీలో చోటుచేసుకున్న విషాద ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 13న ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న ‘వేట్టువం’ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ఘటన సినీప్రపంచాన్ని కుదిపేసింది. (Akshay Kumar) ఆ సినిమా సెట్లో స్టంట్మ్యాన్ ఎస్ఎం రాజు…