latest talugu news Modi : నేటి నుంచి ‘వందే మాతరం’150 ఏండ్ల ఉత్సవాలను ప్రారంభించనున్నా ప్రధాని మోదీ
click here for more news about latest talugu news Modi Reporter: Divya Vani | localandhra.news latest talugu news Modi దేశభక్తి ప్రతీకగా నిలిచిన భారత జాతీయ గేయం ‘వందే మాతరం’కు ఈ ఏడాది 150 ఏండ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా విస్తృతంగా వేడుకలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. latest talugu news Modi ఈ ఏడాది పొడవునా కొనసాగబోయే ఈ జాతీయ గేయ ఉత్సవాలను…
