
RGV : వెళ్లి మోదీకి చెప్పు అన్నాడు… ఆమె చెప్పింది: వర్మ
click here for more news about RGV Reporter: Divya Vani | localandhra.news RGV జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ వద్ద అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దారుణ ఘటనలో 26 మంది నిరాయుధ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఇది సర్వసాధారణ ప్రజానీకాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. అయితే, దీనిపై భారత్ మౌనంగా ఉండలేదు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత సాయుధ బలగాలు ఉగ్ర మూకలపై చెలరేగిపోయాయి.ఈ ఆపరేషన్లో భాగంగా పాక్…