
Telangana : తెలంగాణలో కల్తీ కల్లు కలకలం – బాధితుల పరిస్థితి విషమం
click here for more news about Telangana Reporter: Divya Vani | localandhra.news Telangana లో కల్తీ కల్లు కేసు మరోసారి భయానకంగ మారింది. (Telangana) కూకట్పల్లి ప్రాంతంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ కల్తీ కల్లు సేవించిన అనేక మంది ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.పలువురు కిడ్నీ సమస్యలతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటనలో ప్రస్తుతం 33 మంది బాధితులు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు….