
Asaduddin Owaisi : పాకిస్థాన్ పరువు తీసేసిన అసదుద్దీన్..
click here for more news about Asaduddin Owaisi Reporter: Divya Vani | localandhra.news Asaduddin Owaisi భారత ఎంపీల బృందాలు విదేశాల్లో పర్యటిస్తూ పాక్ కుట్రలను ఎండగడుతున్నాయి. ఇందులో భాగంగా కువైట్ వెళ్లిన బృందంలో ఎంఐఎం అధినేత (Asaduddin Owaisi) ఉన్నారు. అక్కడ భారత మూలాల ప్రజలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.ఇటీవల పాకిస్థాన్ ప్రభుత్వం భారత్పై చేసిన చెత్త ప్రచారాన్ని ఒవైసీ ధ్వంసం చేశారు. పాకిస్థాన్…