Chandrababu : జాతీయ మిషన్కు అందరూ సిద్ధం కావాలి.. ఢిల్లీ సదస్సులో పిలుపు
click here for more news about Chandrababu Reporter: Divya Vani | localandhra.news ముఖ్యమంత్రి Chandrababu ఢిల్లీలో జరిగిన సీఐఐ బిజినెస్ సమ్మిట్లో దేశ స్వయం సమృద్ధి, సుస్థిర అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల ముందుంచిన ఎనిమిది అంశాల జాతీయ మిషన్ను ప్రతి ఒక్కరూ స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు కోసం ప్రజలు, పరిశ్రమలు, రైతులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో నిర్వహించిన…
