
India Crash : ఎలా బతికి బయటపడ్డానో తెలియదు : విశ్వేష్ కుమార్ రమేష్
click here for more news about India Crash Reporter: Divya Vani | localandhra.news India Crash అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశాన్ని ఆవేదనలో ముంచింది.జూన్ 12న, ఎయిరిండియా AI-171 ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది.ఈ ఘోర ఘటనలో మొత్తం 242 మంది ప్రాణాలు కోల్పోయారు.మరణాలు వెంటనే చోటుచేసుకున్నాయి. (India Crash) ఒక్కసారిగా ఊహించని విషాదం మిగిలింది.కానీ అందరి మధ్య ఒకరు మాత్రం ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు. ఆయన పేరు రమేష్…