telugu news Hospital In Jaipur : దవాఖానలో మంటలు .. ఆరుగురి మృతి
click here for more news about telugu news Hospital In Jaipur Reporter: Divya Vani | localandhra.news telugu news Hospital In Jaipur రాజస్థాన్లోని జైపూర్ నగరంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆదివారం అర్ధరాత్రి సవాయ్ మాన్ సింగ్ దవాఖానలో మంటలు చెలరేగడంతో ఆరుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరికొంతమంది రోగులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రి…
