Nara Lokesh : ప్రణయ్ తేజ్ ఘటన..పాఠశాలల్లో శారీరక దండనకు చోటు లేదని స్పష్టం..లోకేశ్
click here for more news about Nara Lokesh Reporter: Divya Vani | localandhra.news విశాఖకు చెందిన పాఠశాల విద్యార్థి ప్రణయ్ తేజ్ మృతి ఘటనపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి Nara Lokesh తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన తెలిపారు. ఒక తండ్రిగా ఈ ఘటన నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. ప్రణయ్ తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న బాధను ఊహించలేనంతగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు….
