
Pakistan : రాజౌరీపై సూసైడ్ దాడి జరగలేదని భారత్ స్పష్టం
click here for more news about Pakistan Reporter: Divya Vani | localandhra.news Pakistan మరోసారి తప్పుడు ప్రచారానికి పాల్పడింది. జమ్మూకాశ్మీర్లోని రాజౌరీలో ఆర్మీ బ్రిగేడ్పై సూసైడ్ అటాక్ చేశామంటూ పాక్ ప్రచారం ప్రారంభించింది.అంతేకాదు, పంజాబ్లోని జలంధర్లో డ్రోన్ దాడి చేశామని కూడ చెబుతోంది. ఈ వార్తలు వాస్తవం కాదని భారత ప్రభుత్వం స్పష్టంగా తేల్చిచెప్పింది.ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ పాక్ వాదనలను ఖండించింది. “రాజౌరీలో ఎలాంటి సూసైడ్ అటాక్ జరగలేదు,” అని…