
India-Pakistan tensions : ప్రధాని మోదీతో అజిత్ ధోవల్ పలుమార్లు భేటీ
click here for more news about India-Pakistan tensions Reporter: Divya Vani | localandhra.news India-Pakistan tensions భారత సైన్యం ఇటీవల పాక్, పీఓకే ఉగ్ర స్థావరాలపై బలమైన దాడులు జరిపింది. ఈ చర్యలు ఆపరేషన్ సిందూర్ పేరిట జరగడం గమనార్హం. ఉగ్రవాద దాడులకు గట్టి బదులిచ్చిన భారత్ ఇప్పుడు సరిహద్దు పరిస్థితులను తీవ్రంగా గమనిస్తోంది.ఈ దాడులకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక భేటీలు నిర్వహించారు. ముఖ్యంగా జాతీయ భద్రతా సలహాదారు…