
Masood Azhar 2025 : ఉగ్రవాది అజార్కు రూ.14 కోట్ల నష్టపరిహారం!
click here for more news about Masood Azhar Reporter: Divya Vani | localandhra.news Masood Azhar పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కలచి వేసింది. ఆ దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణానికి బదులుగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.ఈ ఆపరేషన్ ద్వారా భారత్, పాక్ లోని ఉగ్ర స్థావరాలపై గట్టి గుద్దులు వేసింది. భారత వాయుసేన వైమానిక దాడుల్లో పాల్గొని,…