latest telugu news Andhra Pradesh : సమాధి వద్ద సోలార్ సీసీ కెమెరా ఏర్పాటు చేసిన తండ్రి
click here for more news about latest telugu news Andhra Pradesh Reporter: Divya Vani | localandhra.news latest telugu news Andhra Pradesh తిరుపతి జిల్లాలో చోటుచేసుకున్న ఒక హృదయవిదారక ఘటన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. కన్నకొడుకు మరణాన్ని తట్టుకోలేని ఓ తండ్రి తన బిడ్డ సమాధికి సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు. క్షుద్ర పూజల కోసం మృతదేహాన్ని ఎవరైనా తవ్వేస్తారేమోనన్న భయంతో ఈ నిర్ణయం తీసుకున్న ఆయన చర్య అందరినీ…
