latest telugu news Uttar Pradesh : మీర్జాపూర్ జిల్లాలోని రైలు ఢీ కొని భక్తుల దుర్మరణం
click here for more news about latest telugu news Uttar Pradesh Reporter: Divya Vani | localandhra.news latest telugu news Uttar Pradesh ఉత్తరప్రదేశ్లో బుధవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మీర్జాపూర్ జిల్లాలోని చునార్ రైల్వే స్టేషన్ వద్ద భక్తులపై విషాదం . కల్కా మెయిల్ ఎక్స్ప్రెస్ ఢీకొని ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికులను కలచివేసింది. (latest…
