Nellore

Nellore : మర్రిపాడు వద్ద ట్రావెల్స్ బస్సు బోల్తా

click here for more news about Nellore Reporter: Divya Vani | localandhra.news Nellore జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. మర్రిపాడు మండలం సింగనపల్లి సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ Bus Accidentలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 46 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున…

Read More