
Chandigarh : చండీగఢ్ లో ఎయిర్ సైరన్ ప్రజలకు హెచ్చరిక
click here for more news about Chandigarh Reporter: Divya Vani | localandhra.news Chandigarh పాక్ సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి ఉద్రిక్తతలు ముదిరాయి.కాల్పులు దాడులతో అక్కడ పరిస్థితి క్షణక్షణానికి మారుతోంది.శుక్రవారం ఉదయం నుంచి కుప్వారా, యూరీ ప్రాంతాల్లో బలమైన కాల్పులు జరుగుతున్నాయి.పాకిస్థాన్ సైన్యం తరచూ కాల్పులకు పాల్పడుతోంది.భారత సైన్యం దీనికి ధీటుగా స్పందిస్తోంది.ప్రతి కాల్పికి సమాధానం ఇచ్చేందుకు రెడీగా ఉంది.గురువారం జరిగిన కాల్పులు తీవ్ర విషాదాన్ని మిగిలించాయి.ఈ దాడుల్లో 16 మంది అమాయకులు ప్రాణాలు…