Andhra Pradesh

Andhra Pradesh : ‘రాష్ట్ర ద్రోహం, దేశ ద్రోహంతో సమానం’…చంద్రబాబు

click here for more news about Andhra Pradesh Reporter: Divya Vani | localandhra.news ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర కృష్ణా-గోదావరి సంగమం వేదికగా నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో Andhra Pradesh ముఖ్యమంత్రి Chandrababu సాగునీటి ప్రాజెక్టులు, జలవనరుల అభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలపై విస్తృతంగా మాట్లాడారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్వహణపై తీవ్ర విమర్శలు చేస్తూ, రాష్ట్రానికి అత్యంత కీలకమైన ప్రాజెక్టును నిర్వీర్యం చేయడం రాష్ట్ర…

Read More