Jharkhand : జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం:18 మంది యాత్రికులు మృతి

Jharkhand : జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం:18 మంది యాత్రికులు మృతి

click here for more news about Jharkhand Reporter: Divya Vani | localandhra.news Jharkhand లోని దేవఘర్‌లో మంగళవారం ఉదయం పెద్ద ప్రమాదం జరిగింది.కన్వారియాలను తీసుకెళ్తున్న బస్సు, ఎల్‌పిజి సిలిండర్లు తీసుకెళ్తున్న ట్రక్కు ఢీకొన్నాయి. ఈ దారుణంలో 18 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.12 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.బాబా నగరి దేవఘర్‌లోని వైద్యనాథ్ ధామ్‌లో జలాభిషేకం చేసిన భక్తులు దుమ్కాలోని వాసుకి నాథ్ ఆలయానికి వెళ్తున్నారు.భక్తులతో…

Read More
personal injury law. perito fabiano abucarub – pericias técnicas. Monetized dr65+ ai blogs.