
Malaysia : మలేషియా వెళ్లే భారతీయులకు హెచ్చరిక
click here for more news about Malaysia Reporter: Divya Vani | localandhra.news Malaysia ప్రభుత్వం భారతీయులకు పెద్ద సౌలభ్యం కల్పించింది.30 రోజులపాటు వీసా ఫ్రీ ఎంట్రీ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ నిర్ణయం పర్యాటక రంగానికి ఊతమివ్వడమే కాకుండా, భారత్తో సంబంధాలను మరింత బలపరచాలన్న ఉద్దేశంతో తీసుకున్నదిగా అధికారిక ప్రకటనల్లో చెప్పబడింది. అయితే, ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చినప్పటి నుండి అనేక సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి.వీసా ఫ్రీ అనుమతి ఉన్నప్పటికీ, మలేషియా విమానాశ్రయాలకు చేరిన…