
Operation Sindhoor : ‘ఆపరేషన్ సిందూర్’..50-80 మంది ఉగ్రవాదులు హతం
click here for more news about Operation Sindhoor Reporter: Divya Vani | localandhra.news Operation Sindhoor జమ్మూకశ్మీర్లో ఏప్రిల్ 22న పహల్గామ్ దాడికి భారత్ గట్టి బదులిచ్చింది. బుధవారం తెల్లవారుజామున, భారత సాయుధ దళాలు పాక్-పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపాయి.ఈ దాడులకు ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరుపెట్టారు. ఇందులో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. ఈ ఘటనతో సరిహద్దుల్లో ఉద్రిక్తత మరింత పెరిగింది.భారత దళాలు జైషే…