
India : పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా ‘ఆపరేషన్ సింధూర్’
click here for more news about India Reporter: Divya Vani | localandhra.news India ఇటీవలి పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ గట్టిగా స్పందించింది.దాడి జరిగిన రెండు వారాలకే, బుధవారం తెల్లవారుజామున 1:44 గంటలకు భారత త్రివిధ దళాలు కలిసి ‘ఆపరేషన్ సిందూర్‘ ప్రారంభించాయి. ఈ ఆపరేషన్లో పాకిస్థాన్, అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై కచ్చితమైన దాడులు జరిగాయి.ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మంది పర్యాటకులు…