Indian Army : జమ్మూ కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లోకి సోమవారం సాయంత్రం ప్రవేశించిన పాకిస్థాన్‌ డ్రోన్ల

Indian Army : జమ్మూ కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లోకి సోమవారం సాయంత్రం ప్రవేశించిన పాకిస్థాన్‌ డ్రోన్ల

click here for more news about Indian Army Reporter: Divya Vani | localandhra.news Indian Army జమ్మూ కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో సోమవారం సాయంత్రం పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్‌ ప్రవేశించిన ఘటన, రెండు దేశాల మధ్య సరిహద్దు భద్రతా పరిస్థితులపై కొత్త ప్రశ్నలను రేకెత్తించింది. భారత సరిహద్దు భద్రతా బలగాలు (బీఎస్‌ఎఫ్‌) ఈ డ్రోన్‌ను గుర్తించి, దానిపై కాల్పులు జరిపి తిరిగి పాకిస్థాన్‌ భూభాగంలోకి పంపించాయి. ఈ ఘటనలో ఎలాంటి ఆయుధాలు లేదా…

Read More
Indian Airports : ప్రయాణికులు, విమానయాన సంస్థలకు ఊరట

Indian Airports : ప్రయాణికులు, విమానయాన సంస్థలకు ఊరట

click here for more news about Indian Airports Reporter: Divya Vani | localandhra.news Indian Airports సరిహద్దు ఉద్రిక్తలతో మూతపడిన 32 విమానాశ్రయాలు మళ్లీ తెరుచుకున్నాయి.ఈ నిర్ణయం ప్రయాణికులకు ఎంతో ఊరటనిచ్చింది.విమానయాన అధికారులు అధికారికంగా నోటీస్ టు ఎయిర్‌మెన్ (నోటమ్) విడుదల చేశారు. ఈ నోటమ్‌ ద్వారా పైలట్‌లకు, సిబ్బందికి కీలక సమాచారం చేరింది.మూసివేసిన విమానాశ్రయాల్లో మళ్లీ చలనం కనిపిస్తోంది.ఇటీవలి కాలంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఎక్కువయ్యాయి. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని…

Read More