
telugu news Telangana : విద్యార్థులకు వాష్రూమ్ బ్రేక్ విరామం రెండే నిమిషాలు
click here for more news about telugu news Telangana Reporter: Divya Vani | localandhra.news telugu news Telangana రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలలో ఇటీవల అమలు చేసిన కొత్త టైమ్టేబుల్ పెద్ద వివాదానికి దారితీసింది. డిగ్రీ చదువుతున్న విద్యార్థినులను పాఠశాల స్థాయిలో ఉండే కఠిన నియమాలకు లోబరుస్తూ, విద్యార్థులు, లెక్చరర్లు ఇద్దరూ విస్మయానికి గురవుతున్నారు. కాలేజీ స్థాయి విద్యార్థుల కోసం రూపొందించిన ఈ షెడ్యూల్ చూస్తే ఇది ఒక పాఠశాల…