telugu news China : 8 బతికున్న కప్పలను మింగేసిన బామ్మ.. చివరికి ఏమైందంటే ?
click here for more news about telugu news China Reporter: Divya Vani | localandhra.news telugu news China లో చోటుచేసుకున్న ఒక వింత సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నడుము నొప్పిని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఓ వృద్ధురాలు చేసిన పని అందరినీ షాక్కు గురిచేస్తోంది. వృద్ధురాలు నొప్పి తగ్గుతుందని ఎవరో చెప్పిన మూఢనమ్మకాన్ని నమ్మి, ఏకంగా ఎనిమిది బతికున్న కప్పలను మింగేసింది. ఈ సంఘటన చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్లో చోటుచేసుకుంది. ఈ సంఘటన…
