
Tirumala : తిరుమల శ్రీవారికి కానుకగా 2.5 కిలోల బంగారు శంకు చక్రాలు
click here for more news about Tirumala Reporter: Divya Vani | localandhra.news Tirumala శ్రీవారి ఆలయం ప్రపంచవ్యాప్తంగా భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి కేంద్రబిందువుగా నిలుస్తుంది. ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇక్కడకు తరలివస్తారు. తమకు కలిగిన సుఖసౌఖ్యాలన్నీ శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహమేనని భావిస్తూ, అనేక మంది భక్తులు స్వామివారికి విలువైన కానుకలు సమర్పించడం సంప్రదాయంగా మారింది.ఇటీవల ఇలాంటి భక్తి భావంతోనే చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ తిరుమల (Tirumala)…