
Indian Airports : ప్రయాణికులు, విమానయాన సంస్థలకు ఊరట
click here for more news about Indian Airports Reporter: Divya Vani | localandhra.news Indian Airports సరిహద్దు ఉద్రిక్తలతో మూతపడిన 32 విమానాశ్రయాలు మళ్లీ తెరుచుకున్నాయి.ఈ నిర్ణయం ప్రయాణికులకు ఎంతో ఊరటనిచ్చింది.విమానయాన అధికారులు అధికారికంగా నోటీస్ టు ఎయిర్మెన్ (నోటమ్) విడుదల చేశారు. ఈ నోటమ్ ద్వారా పైలట్లకు, సిబ్బందికి కీలక సమాచారం చేరింది.మూసివేసిన విమానాశ్రయాల్లో మళ్లీ చలనం కనిపిస్తోంది.ఇటీవలి కాలంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఎక్కువయ్యాయి. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని…