telugu news : Ukraine : ప్రయాణికుల రైలుపై రష్యా డ్రోన్ దాడి

telugu news : Ukraine : ప్రయాణికుల రైలుపై రష్యా డ్రోన్ దాడి

click here for more news about telugu news : Ukraine Reporter: Divya Vani | localandhra.news telugu news : Ukraine ఉక్రెయిన్‌లో యుద్ధం మరింత భీకరంగా మారుతోంది. రష్యా దళాలు తాజా దాడులతో మళ్లీ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. ఉత్తర సుమీ ప్రాంతంలో ఉన్న రైల్వే స్టేషన్‌పై డ్రోన్ దాడులు జరగడం కలకలం రేపింది. కీవ్‌కు వెళుతున్న ప్రయాణికుల రైలుపై కూడా బాంబులు పడటంతో పలు బోగీలు మంటల్లో కాలి బూడిదయ్యాయి….

Read More
The international criminal court was set up more than. mjm news – we report to you !.