
Indian Army : అమృత్సర్లో పాక్ డ్రోన్లను కూల్చివేసిన భారత్ ..
click here for more news about Indian Army Reporter: Divya Vani | localandhra.news Indian Army భారత్–పాకిస్తాన్ మధ్య పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి.సరిహద్దుల్లో శాంతి భంగపడేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం రాత్రి పాకిస్థాన్ సైన్యం దాడులకు తెగబడింది.భారత భూభాగంలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లను ప్రయోగించింది.శతఘ్నులతో దాడి చేసి ఉద్రిక్తతను మరింత పెంచింది.ఈ దాడులకు భారత బలగాలు ధైర్యంగా ప్రతిస్పందించాయి.చక్కటి ప్రణాళికతో పాక్ దాడులను నిలువరించాయి.భద్రతా బలగాలు ఎలాంటి…