AP Farmers

AP Farmers: రైతులకు శుభవార్త … పెండింగ్ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు అనుమతి

click here for more news about AP Farmers Reporter: Divya Vani | localandhra.news ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది రైతులకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాగు సీజన్ ప్రారంభానికి ముందే ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల AP Farmersలో ఉత్సాహం నెలకొంది. నీటి సరఫరా, సాగు…

Read More