Colombo Test : శ్రీలంక జట్టులో భారీ మార్పులు.. ఐదుగురిపై వేటు
click here for more news about Colombo Test Reporter: Divya Vani | localandhra.news భారత్తో రెండో టెస్టుకు శ్రీలంక జట్టు కీలక మార్పులు చేసింది. తొలి టెస్టులో భారీ ఓటమి తర్వాత సెలక్టర్లు 14 మంది సభ్యులతో కొత్త జట్టును ప్రకటించారు. ఈ జట్టులో ఐదుగురు ఆటగాళ్లకు చోటు దక్కలేదు. దేశవాళీ క్రికెట్లో మంచి ప్రదర్శన చేసిన ఇద్దరు యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. ఆల్రౌండర్ సహన్ అరాచ్చిగే, బ్యాటర్ కమిల్ మిషారా…
