
Jharkhand : జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం:18 మంది యాత్రికులు మృతి
click here for more news about Jharkhand Reporter: Divya Vani | localandhra.news Jharkhand లోని దేవఘర్లో మంగళవారం ఉదయం పెద్ద ప్రమాదం జరిగింది.కన్వారియాలను తీసుకెళ్తున్న బస్సు, ఎల్పిజి సిలిండర్లు తీసుకెళ్తున్న ట్రక్కు ఢీకొన్నాయి. ఈ దారుణంలో 18 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.12 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.బాబా నగరి దేవఘర్లోని వైద్యనాథ్ ధామ్లో జలాభిషేకం చేసిన భక్తులు దుమ్కాలోని వాసుకి నాథ్ ఆలయానికి వెళ్తున్నారు.భక్తులతో…