telugu news Nara Lokesh : ఎమ్మెల్యేలు తప్పనిసరిగా అందబాటులో ఉండాలి : నారా లోకేశ్
click here for more news about telugu news Nara Lokesh Reporter: Divya Vani | localandhra.news telugu news Nara Lokesh బంగాళాఖాతంలో ఉద్భవించిన ‘మొంథా’ తుపాను రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేయనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని స్థాయిల్లో సర్వసన్నద్ధమవుతోంది. తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశంతో అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పని చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. (telugu news Nara Lokesh) ముఖ్యంగా ఐటీ మరియు విద్యాశాఖ…
