
Narendra Modi: నేడు విమాన ప్రమాద స్థలిని పరిశీలించనున్న పీఎం
click here for more news about Narendra Modi Reporter: Divya Vani | localandhra.news Narendra Modi గుజరాత్ రాష్ట్రంలో నిన్న చోటుచేసుకున్న భయానక విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది.ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది మృతి చెందారు. విమానంలో ఉన్న 241 మంది ప్రయాణికులతో పాటు భూమిపై ఉన్న మరో…