Sri Lanka : లోయలో పడ్డ బస్సు 21 మంది దుర్మరణం

Sri Lanka : లోయలో పడ్డ బస్సు 21 మంది దుర్మరణం

click here for more news about Sri Lanka Reporter: Divya Vani | localandhra.news Sri Lanka లో ఆదివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది.యాత్రికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 21 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.మరో 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.ఈ బస్సు కతర్‌గామ నుంచి కురునేగల వైపు వెళ్తోంది. ఇది ప్రభుత్వ బస్సు కాగా, దాదాపు 75 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తోంది.ఉదయం 11 గంటల సమయంలో…

Read More
disrepair claims. As kizz daniel teases a new song with his wife :. Why are they so positive about power grid ? according to bernstein :.