latest telugu news Bomb Blast : పాకిస్థాన్లో ఘోర బాంబు దాడి.. 12 మంది మృతి
click here for more news about latest telugu news Bomb Blast Reporter: Divya Vani | localandhra.news latest telugu news Bomb Blast పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో మంగళవారం మధ్యాహ్నం ఘోర బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 12.39 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. కోర్టు కాంప్లెక్స్లో పార్క్…
