Krishna

AP-Krishna : బస్సును వెంబడించి ఆపిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్

click here for more news about AP-Krishna Reporter: Divya Vani | localandhra.news మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలవుతున్న సమయంలో కృష్ణా జిల్లాలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశంగా మారింది. పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే Bode Prasad ఓ ఆర్టీసీ బస్సును వెంబడించి ఆపి డ్రైవర్, కండక్టర్‌ను నిలదీయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కృష్ణా జిల్లా కంకిపాడు ప్రాంతంలో బస్టాప్ వద్ద ప్రయాణికులు వేచి చూస్తుండగా…

Read More