Visakhapatnam

Visakhapatnam : రేపు సైకిలెక్కనున్న చంద్రబాబు నాయుడు

click here for more news about Visakhapatnam Reporter: Divya Vani | localandhra.news ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టబడుతోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా Cycle Yatra నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం వేదిక కానుండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా సైకిల్‌పై ప్రయాణిస్తూ ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. Visakhapatnam నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు,…

Read More