
Plane Crash : విమాన ప్రమాదం.. నిమిషాల గ్యాప్లో ఎస్కేప్..
click here for more news about Plane Crash Reporter: Divya Vani | localandhra.news Plane Crash గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో జూన్ 12న చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది.లండన్కు వెళ్లేందుకు సిద్ధమైన ఎయిరిండియా డ్రీమ్లైనర్ బోయింగ్ 787 విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలింది.ఈ ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు.ఇది తలచుకున్న ప్రతీసారీ…