
Apple 2025 : కర్ణాటక రాజధాని బెంగళూరులో యాపిల్ మూడో స్టోర్
click here for more news about Apple Reporter: Divya Vani | localandhra.news Apple అభిమానులకు ఇది ఓ మంచి వార్తే. ఐఫోన్, మాక్బుక్,(Apple) వాట్చ్ వంటి హైఎండ్ గ్యాడ్జెట్ల తయారీదారు యాపిల్ భారత మార్కెట్పై దృష్టిసారిస్తోంది. ఇప్పటికే ముంబయి, ఢిల్లీ నగరాల్లో రెండు స్టోర్లు ప్రారంభించిన యాపిల్, ఇప్పుడు తన మూడో స్టోర్ను తెరించేందుకు సిద్ధమవుతోంది.ఈసారి యాపిల్ ఎంచుకున్న నగరం బెంగళూరు. దేశంలో టెక్నాలజీ హబ్గా పేరొందిన బెంగళూరులో కొత్త యాపిల్ స్టోర్…