telugu news Ayodhya : అయోధ్యలో ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి

telugu news Ayodhya : అయోధ్యలో ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి

click here for more news about telugu news Ayodhya Reporter: Divya Vani | localandhra.news telugu news Ayodhya ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్ర నగరం అయోధ్యలో శుక్రవారం సాయంత్రం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ గ్రామంలో ఉన్న నివాస భవనంలో భారీ పేలుడు చోటుచేసుకుని, ఆ ఇల్లు క్షణాల్లో నేలమట్టమైంది. (telugu news Ayodhya) ఈ దారుణ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా…

Read More