Andhra Pradesh : నకిలీ వార్తల పై ఏపీ వంగలపూడి అనిత కీలక ఆదేశాలు…
click here for more news about Andhra Pradesh Reporter: Divya Vani | localandhra.news Andhra Pradesh లో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వ్యవస్థీకృత దుష్ప్రచారాన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. మంగళగిరిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసు ఉన్నతాధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. Fake News వ్యాప్తి, అసత్య ప్రచారాలు, అశ్లీల పోస్టులు మరియు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులను…
