AP : లౌడ్ స్పీకర్లు శబ్దలపై రఘురామ సీరియస్
click here for more news about AP Reporter: Divya Vani | localandhra.news APలో ప్రార్థనా మందిరాల వద్ద వినిపిస్తున్న అధిక శబ్దాల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా జనావాస ప్రాంతాల్లో ఉన్న ప్రార్థనా మందిరాల వద్ద లౌడ్స్పీకర్ల వినియోగం నియంత్రణలో ఉండాలని ఆయన పేర్కొన్నారు.విజయవాడ సహా ఆంధ్రప్రదేశ్లోని పలు పట్టణ…
