Andhra Pradesh : ఎర్ర బస్సు కూడా రాదని ఎగతాళి… విమానాశ్రయం కొత్త దిశ..లోకేశ్
click here for more news about Andhra Pradesh Reporter: Divya Vani | localandhra.news Andhra Pradesh ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రయాణంలో Airport కీలక మైలురాయిగా మారిందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఒకప్పుడు ఎర్ర బస్సు కూడా రాదని ఎగతాళి చేసిన ప్రాంతంలో ఇప్పుడు విమానాశ్రయం నిర్మాణం పూర్తవడం అభివృద్ధికి నిదర్శనమని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించే ఈ మార్పు రాష్ట్ర అభివృద్ధి…
