
Sri Lanka : లోయలో పడ్డ బస్సు 21 మంది దుర్మరణం
click here for more news about Sri Lanka Reporter: Divya Vani | localandhra.news Sri Lanka లో ఆదివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది.యాత్రికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 21 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.మరో 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.ఈ బస్సు కతర్గామ నుంచి కురునేగల వైపు వెళ్తోంది. ఇది ప్రభుత్వ బస్సు కాగా, దాదాపు 75 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తోంది.ఉదయం 11 గంటల సమయంలో…