
Pakistan Firing : పాక్ కాల్పులు… పది మంది భారత పౌరులు మృతి
click here for more news about Pakistan Firing Reporter: Divya Vani | localandhra.news Pakistan Firing పూంచ్ సెక్టార్లో పాకిస్థాన్ మరోసారి దూకుడు ప్రదర్శించింది.రాత్రిపూట, ఎల్ఓసీ వెంబడి విచక్షణలేకుండా కాల్పులు, ఫిరంగి దాడులు చేపట్టింది.ఈ దాడుల్లో 10 మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై భారత ఆర్మీ ఘాటుగా స్పందించింది.మృతుల్లో 12 ఏళ్ల జోయా ఖాన్, 10 ఏళ్ల జైన్ ఉన్నారు….