Vizianagaram

Vizianagaram : కుంకీ ఏనుగులకు పవన్ కల్యాణ్ ఘన స్వాగతం

click here for more news about Vizianagaram Reporter: Divya Vani | localandhra.news Vizianagaram, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అడవి ఏనుగుల సంచారం రైతులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న పరిస్థితిలో ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. పంట పొలాలను ధ్వంసం చేస్తూ గ్రామాల్లో భయాందోళనలు సృష్టిస్తున్న అడవి ఏనుగుల గుంపును నియంత్రించేందుకు అటవీశాఖ ప్రత్యేకంగా కుంకీ ఏనుగులను రంగంలోకి దించింది. ఈ క్రమంలో పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు బయలుదేరిన ‘జయంత్’, ‘అభిమన్యు’…

Read More
Visakhapatnam

Visakhapatnam : గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు … చంద్రబాబు కీలక ఆదేశాలు

click here for more news about Visakhapatnam Reporter: Divya Vani | localandhra.news Visakhapatnam ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న ఆయన, విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు…

Read More