
Kidnap Case 2025 : వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు
click here for more news about Kidnap Case 2025 Reporter: Divya Vani | localandhra.news Kidnap Case 2025 ముదునూరి సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు ఐదుగురు నిందితులకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇంకా బెయిల్ రాకపోవడంతో వంశీ జైలులోనే కొనసాగనున్నారు.విజయవాడ ఏసీబీ కోర్టు ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితుల్లో ఐదుగురికి బెయిల్ మంజూరు…